మాగనూరు ఫుడ్పాయిజన్ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. సర్కార్ పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశా�
మహబూబ్నగర్ (Mahabubnagar) ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. ఫుడ్ పాయిజన్తో మాగనూర్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం వారికి అల్పాహారం