దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును బెంగళూరులో ప్రారంభించారు. రోబోటిక్ ప్రింటర్ సాయంతో తయారు చేసిన కాంక్రీట్ లేయర్ల సాయంతో ఈ కట్టడాన్ని 45 రోజుల్లో పూర్తి చేశారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులకు ఈ ఏడాది ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2022 ప్లేస్మెంట్ డ్రైవ్లో ఇప్పటివరకు 32 మంది విద్యార్థులు రూ.కోటి కంటే అధిక వార్
Madras IIT | మద్రాస్ ఐఐటీలో (Madras IIT) కరోనా కలకలం కొనసాగుతున్నది. కొత్తగా మరో 25 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఐఐటీలో కరోనా బాధితుల సంఖ్య 55కు చేరిందని