మాదిగలను కాంగ్రెస్ పార్టీ గత 75 ఏండ్లుగా మోసం చేస్తూనే ఉన్నదని మాదిగ రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షుడు తిమ్మన నవీన్రాజ్ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని కమిటీ వేసి అబద్ధ వాగ్దానాలతో మ
రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క లోక్సభ స్థానం కూడా కేటాయించకుండా మాదిగల వ్యతిరేక పార్టీగా మారిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు.