Akhilesh Yadav | ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన అత్యంత హేయమైందని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ 18 ఏండ్ల పాలనలో మధ్యప్రదేశ్ సాధించింది ఇదా? అని ఆయన ప్రశ్నించారు.
భయం కేసీఆర్ డిక్షనరీలోనే లేదు ఎన్నికల ప్రచారానికి తప్ప మోదీ బయటకొస్తున్నారా? మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్పై ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): దొడ్డిదారిన పదవి తెచ్చుకొన్న మధ్యప�