అతడో మోసగాడు. తన మాయమాటలతో మభ్యపెట్టి లక్షల్లో దండుకుని ఉడాయిస్తాడు. తాను పేరుగాంచిన జ్యోతిష్య నిపుణుడనని.. రాజకీయ పలుకుబడి, పరపతి ఉన్నదని చెప్పి నేవీలో ఉద్యోగం పేరిట ఒకరిని, వాస్తు దోషానికి పరిహారం చేస్�
ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన యువతి (20) వెంగళరావునగర్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నది. ఏడాది కిందట ఇన్
అది కల్తీ కల్లు తయారీ కర్మాగారం. కల్లు కాదది.. గుట్టుగా సాగుతున్న కల్తీ కల్లు తయారీ దందా. కల్తీ కల్లు తయారీ కర్మాగారంపై దాడులు నిర్వహించి పోలీసులు గుట్టు రట్టు చేశాతదరు. యూసుఫ్గూడ కల్లు కాంపౌండ్లో ఆరోగ్