మధిర పట్టణంలో 44 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ట్రైనీ ఐపీఎస్ కొట్టే రిత్విక్ సాయి తెలిపారు. సోమవారం మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మధిర పట్టణ, రూరల్ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరు వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల పార్టీ కార్యాలయంలో పార్టీ కార్
Sri Mruthyunjaya Swamy | వైరా మున్నేరు సమీపంలో గల శ్రీ మృత్యుంజయ స్వామి వారి కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 9:45 నిమిషాలకు శ్రీ స్వామివారిని పెళ్లి కుమారునిగా, పార్వతీదేవి అమ్మవారిని పెండ్లి కూ�
వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పదికి పది స్థానాలు గెలవడం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.