మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మాదారంలో ఏర్పడనున్న ఇండస్ట్రియల్ పార్క్లో త్వరలో లే అవుట్ పనులను టీఎస్ఐఐసీ ప్రారంభించనున్నది. 196 ఎకరాల భూమిలో టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్ర�
భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం త్వరలోనే రైతులకు పరిహారం చెల్లింపు నిర్ణయం తీసుకున్న సంప్రందిపుల కమిటీ మేడ్చల్, జూన్ 26 (నమస్తే తెలంగాణ):మేడ్చల్ జిల్లాలో మరో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కానుంది. పార్క�