నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. అదే గ్రామానికి చెందిన ఏడుగురిపై ఆదివారం ఉదయం దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. చేపూర్కు చెందిన వేల్పూల నర్సయ్య, కళ, పోసాని, ల�
నిజామాబాద్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. జిల్లాలో ఎక్కడో ఒక చోట రోజూ జనం కుక్కకాటు గురవుతున్నారు. ఏ వైపు నుంచి వచ్చి కుక్క కాటు వేస్తుందోనని జనం హడలిపోతున్నారు. గ్రామాలు, పట్టణాల్లోన