రైతులకు పంపిణీ చేసిన రాజన్న కోడెల స్థితిగతులను తెలుసుకునేందుకు అధికారయంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగింది. అందులో భాగ�
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు యంత్రపరికరాలను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది. అందుకు, ప్రతి మండలానికొక కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ)ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులపై ఆధారపడ్డ వారికి చేయూతనందిస్తున్నది. రుణాలతో పాటు సబ్సిడీపై యంత్రాలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్�
మండలానికి ఒక సీహెచ్సీ ఏర్పాటు మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు 25 శాతం సబ్సిడీతో రుణం సౌకర్యం చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగం హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలను తక్కువ ధరకే �