M Venkaiah naidu | బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కతిని ప్రతిబింబిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ పండుగల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వినాయక చవితి | వినాయక చవితి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని అందిస్తూ, సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే పండుగ
న్యూఢిల్లీ : భారతీయ పాత్రికేయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమాచార యుగంలో వాస్తవమైన, సంచలనాలకు తావులేని వార్తలను ప�
హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజులపాటు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. దీంతో నేడు, రేపు నగరంలోని వివిధ మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బేగం�