ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ముగ్గురిని ఢీకొట్టిన ట్రక్కు.. మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా
six killed | ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని లక్నో-కాన్పూర్ హైవేపై ఆజాద్ మార్గ్ క్రాసింగ్ వద్ద అదుపుతప్పిన డంపర్ పలు వాహనాలను ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఉన్న వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు సహా �