భూములు, ప్లాట్ల యజమానులకు అత్యంత కీలకమైన లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది.
జీహెచ్ఎంసీలో ఎల్ఆర్ఎస్ అంచనాలు తప్పాయి. ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 8704 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకున్�