‘గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరతపై తక్షణమే జోక్యం చేసుకోవాలి.. సమన్వయంతో ఎల్పీజీ సరఫరాను పునరుద్ధరించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వ�
డిమాండ్ స్వల్పంగా పెరిగినా, సరఫరా గొలుసులు బిగుసుకుపోయినా మార్కెట్లు స్పష్టమైన ఒత్తిడితో స్పందిస్తాయి. ప్రస్తుతం ఇరాన్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) సహా అనే�