భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతున్నదని, వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంల
దేశంలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఖమ్మం గ్యాస్ ఏజెన్సీల్లో మాత్రం బ్లాక్ దందా యథేచ్ఛగా నడుస్తోంది. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఏజెన్సీ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసినా స్పందన కరువైంది. దీంతో వినియోగదారులు హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద ఆందోళన నిర్వహించారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో గ్యాస్ వినియోగదార�
LPG Gas Hike | సామాన్యులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఓ వైపు ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న జనం నెత్తిన మరోసారి భారం మోపాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒకేసారి రూ.50 ధరను పెంచాయి.