హైదరాబాద్ నగరంలో నిర్మించే కాపు భవన్ నిర్మాణానికి తన వంతుగా రూ.20 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్టు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు.
Hyderabad | హైదరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR ) ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా స్టీల్ బ్రిడ్జి( Steel Bridge ) నిర్మాణ పనులతో పాటు ఎస్ఎన్డీపీ( SNDP ) ప�
హైదరాబాద్ : హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. సోమవారం ఫలహార బండ్లను ఊరేగించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పోలీసులు ట్