విద్యుదాఘాతంతో దంపతులు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్వాపురం గ్రామానికి చెందిన బానోతు శ్రీను(42), షమీన(40) 20 ఏళ్ల క�
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తన నుంచి విడగొట్టి, మరొకరికిచ్చి వివాహం జరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కక్ష పెంచుకుని దీపిక కుటుంబంపై నాగరాజు ఘాతుకానికి పాల్పడినట్లు డీసీపీ రవీందర్ తెలిప
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి దక్కలేదని అతడు కక్ష పెంచుకున్నాడు. అదును కోసం కాపుకాసి ఉన్మాదిలా మారి ఆమె తల్లిదండ్రులను హతమార్చాడు. ఈ దా రుణమైన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చిం తలతండా గ్రామ