పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరు కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 10 వేల మందికి పైగా భక్తులు కొండ మీదకు చేరుకుని ఈ మహోత్సవాన్ని వీక్షించారు. భారీ వర్ష సూచ
మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయ ధర్మకర్త, స్పీకర్ పోచ