Dimple Yadav : యూపీ అసెంబ్లీలో విపక్ష నేత పదవిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ స్పందించారు. యూపీ ప్రభుత్వం అనవసర విషయాలను పక్కనపెట్టి ప్రజల సమస్యలు తీర్చడంపై దృష్టి సారిస్తే �
మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా (LOP) తనను నియమించాలని పుణె (Pune) జిల్లాలోని బోర్ ఎమ్మెల్యే (Bhor MLA) సంగ్రామ్ థోప్టే (Sangram Thopte) కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్ఠానికి లేఖ రాశారు.