రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. రూ.లక్షలోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతల్లో అనందం వెల్లివిరుస్తున్నది. ముఖ్యమంత్రి ప్రకటన వ�
పంట రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రైతుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఉమ్మడి జిల్లా రైతాంగం గురువారం సంబురాల్లో మునిగి పోయింది. ఊరూరా రైతులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరా�