రాజీ పడదగిన కేసులను సత్వరం పరిష్కరించునేందుకు చక్కటి వేదిక లోక్ అదాలత్ అని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.నాగరాజు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.దీప్తి అన్నారు. నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణల
న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లోక్అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్చర్ల ప్రిన్సిపల్ కోర్టు జడ్జి టి. లక్ష్మి అన్నారు. జాతీయ లోక్అదాలత్ కార్యక్రమం లో భాగంగా శనివ