నగరంలోని చారిత్రాత్మక పైగా ప్యాలెస్ ప్రాంగణంలో సుందరీకరణ పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఆధునీకీకరణ కోసం అడ్డుగా వచ్చిన భారీ వృక్షాలను హెచ్ఎండీఏ తొలగిస్తుంది. నిర్బంధ విధానంలో ఎవరిని అనుమతించక�
మేడ్చల్ జీహెచ్ఎసీ సర్కిల్ పరిధిలోని పూడూరు-కిష్టాపూర్ డివిజన్లో పూడూరు నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు శనివారం ఆందోళన నిర్వహించారు. వంద మంది వరకు పూడూరు వాసులు పా�