Air pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air pollution) రోజురోజుకీ క్షీణిస్తోంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరింది. ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైనే నమోదవుతున్నాయి.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో దాదాపు ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి ఆన్లైన్ మోసాల బారినపడ్డట్టు ‘లోకల్ సర్కిల్స్' జరిపిన సర్వేలో వెల్లడైంది. 331 జిల్లాల్లో 32 వేల కుటుంబాలను సర్వే చేయగా వీరిల�
గాలి సరిగా రాని గదుల్లో భోజనాలు సామాజిక దూరం, పారిశుద్ధ్యం గాలికి దేశవ్యాప్తంగా లోకల్ సర్కిల్స్ సర్వే హైదరాబాద్, సెపెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, త్వరలోనే 12 నుంచి 18 ఏండ్ల పిల్�
న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన గల్వాన్ లోయ ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా లోకల్సర్కిల్స్ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్