పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంపై రైతులు భగ్గుమన్నారు. మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా పత్తి కొనుగోలు చేయడం లేదంటూ కుమ్ర�
ఉమామహేశ్వర ప్రాజెక్టు మాకొద్దు’ అంటూ స్థానిక రైతులు అధికారులను అడ్డుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు శివారులో ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేసేందుకు సోమవారం అధికారులు వచ్చారు.