మన దేశంలోని ప్రైవేట్ స్కూళ్లు గత మూడేండ్లలో ఫీజులను దాదాపుగా రెట్టింపు చేశాయని శుక్రవారం విడుదలైన లోకల్ సర్కిల్ సర్వే వెల్లడించింది. 309 జిల్లాల్లో 31 వేల మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకా
తాజా కూరగాయల కొనుగోలులో వారాంతపు సంతలకు ఆదరణ లభిస్తున్నది. మార్కెట్లు, ఆన్లైన్, కిరాణా దుకాణాల్లో కాదని ఎక్కువ మంది వినియోగదారులు వారాంతపు సంతకు క్రేజీ కనబర్చుతున్నట్లు లోకల్ సర్కిల్ సర్వేలో తేలిం