ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు విడుతల వారీగా కూడా పూర్తి స్థాయిలో చేయలేక పోతోంది. మాఫీ జరుగుతుందని ఎదురు చూస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతున్నది. దీంతో బ్యాంకుల్లో తీసుకున్న ర�
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కులగణన చేపడుతుందని ఛత్తీస్ఘఢ్ సీఎం (Chhattisgarh Polls) భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు.