నిజామాబాద్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెద్దకాసుల శ్రీశైలం (52) కార్యాలయంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.
AD Srisailam | నిజామాబాద్ జిల్లాలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీశైలం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. శ్రీశైలం నగరంలోని సారంగాపూర్ డెయిరీ ఫామ్ వద్ద డిస్ట్రి