పిల్లలు కనిపించడం లేదని మరుసటి రోజునే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చామని, మూడు రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని వాళ్లు వాపోయారు.
Ram Mandir | కోట్లాది మంది భారతీయుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనున్న�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది.
రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2023-24కు చెందిన వార్షిక బడ్జెట్ను ఈ నెల 10న అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో బడ్జెట్ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విచారణలు లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతించే ప్రతిపాదనను చురుకుగా పరిశీలిస్తున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. సుప్రీంకోర్టు వర్చువల్ విధానంల�