ఏలూరు : జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున అక్రమ మద్యంను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ దాదాపు రూ.1.29 కోట్లు ఉండనున్నది. ఏలూరు హైవే సమీపంలోని ఏలూరు ఆశ్రమ దవాఖాన వద్ద గల మైదానంలో బాటిళ్లను జేసీబీతో నుజ్జున
వివిధ ప్రాంతాల నుంచి చేరవేస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన 63 వేల మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ మద్యం అంతా గత రెండేండ్లుగా జిల్లాలో సీజ్ చ
వారం క్రితం అనంతపురం జిల్లా రాయచోటిలో.. రెండు రోజుల క్రితం తిరుపతిలో అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేయగా.. ఇవాళ ఏలూరు పోలీసులు కూడా ఆ పని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.80 �
ఏపీలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు రూ.72 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేయగా.. తాజాగా తిరుపతి పోలీసులు రూ.68 లక్షల విలువైన...