Mumbai: ఐఏఎస్ దంపతులకు చెందిన 27 ఏళ్ల కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలో జరిగింది.సౌత్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో 10వ ఫ్లోర్ నుంచి ఆమె కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.
మధ్య యుగచరిత్ర ప్రారంభంలో వచ్చిన బాదామి చాళుక్య వంశం దక్కనులో, తెలంగాణలో ఒక ముఖ్యమైన కాలం. క్రీ.శ. 6, 7 శతాబ్దాల్లో కృష్ణా-తుంగభద్ర ప్రాంతంలో బాదామి చాళుక్యుల ఆధారాలు శాసనాలు, నిర్మాణాల రూపంలో కనిపిస్తున్న�