గట్టు ఎత్తిపోతల పథకం పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. రూ.586 కోట్లతో.. 1.32 టీఎంసీల సామర్థ్యంతో ప్రారంభమైన పనులు మందకొడిగా సాగుతున్నాయి. రూ.20 కోట్ల మేర పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండడంతో జాప్�
‘దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం రూ.200 కోట్లు కేటాయించండి.. జనగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని కోర�