పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ ఇండ్ల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం కోటి రూపాయలు అని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ అన్నా�
: శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ముదిరాజ్ ఏకగ్రీవమయ్యారు. ఈ పదవికి బండా ప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.