దేశవ్యాప్తంగా ఏడు రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్తెసరు మెజారిటీతో మూడోసారి కేంద్రంలో అధికారంలో చేపట్టిన బీజేపీకి కొద్ది రోజుల్లోనే మరోసారి భంగపాటు �
మహబూబ్నగర్లో శాసనమండలి ఉపఎన్నికల వేడి ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జి ల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. 2021లో బీఆర్ఎస్కు చెందిన కసిరెడ్డి న�