కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హమీలు అమలు చేయక పోవడంతో గ్రామస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న ప్రజలతో మాటలు పడలేక బుగ్గార మండలం బుగ్గారం, వెల్గొండ, సిరికొండ గ్రామాల్లోని కాంగ్రెస్ ప
అసెంబ్లీ ఎన్నికలకు త్రిపుర రాష్ట్రం సిద్ధమైంది. 60 సీట్లున్న ఈ ఈశాన్య రాష్ట్ర శాసనసభ ఎన్నికలు గురువారం నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
బెంగాల్లో లెఫ్ట్-కాంగ్రెస్కు ఘోర పరాభవం 70 సీట్ల నుంచి ఒక్క సీటుకు దిగజారిన వైనం కోల్కతా, మే 2: మూడు దశాబ్దాలకుపైగా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు, కొంతకాలంగా అక్కడ ప్రాభవాన్ని కోల్పోత