ఇప్పటికే పూర్తయిన కుష్టు(ఎల్సీడీసీ) సర్వేకు సంబంధించిన ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. లేకుంటే మరో సర్వే చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతున్నది. కుష్టు వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బాధితులను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు ల�
కుష్టువ్యాధి కట్టడికి వైద్యారోగ్య శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు మంగళవారం నుంచి వికారాబాద్ జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నది.