Air Force Aircraft: రాజస్థాన్లోని జైసల్మేర్లో భారతీయ వైమానిక దళానికి చెందిన విమానం కూలింది. ఓ స్టూడెంట్ హాస్టల్ బిల్డింగ్ వద్ద ఆ విమాన శకలాలు పడ్డాయి. శిక్షణలో ఉన్న తేజస్ విమానం కూలినట్లు తెలుస్తోం�
భారత వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తొలి ఎల్సీఏ తేజాస్ ట్విన్ సీటర్ ఎయిర్క్రాఫ్ట్ను ఐఏఎఫ్కు అందజేసింది.