నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, పరీక్షల్లో అక్రమాల కట్టడికి (Exam Leak) ఉద్దేశించిన చట్టాన్ని కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రభుత్వ పరీక్షల (అక్రమాల
Election Commissioners | త్వరలో ఎన్నికల కమిషన్లో ఇద్దరు కొత్త కమిషనర్లు నియామకమయ్యే అవకాశం ఉన్నది. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ సమావేశం జరుగనున్నది. కమిషనర్ల నియామకం తర్వాత సార్వత్రిక ఎన్ని�
అలాంటి చట్టాలు రూపొందించాలి సీజేఐ రమణకు, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి అజ్మీర్ రేప్ బాధితులకు 30 ఏండ్లుగా న్యాయం దక్కకపోవడంపై ట్వీట్ హైదరాబాద్, జనవరి 29 : రాజస్థాన్లోని అజ్మీర్లో