‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 18న ప్రచురితమైన ‘సాగర్లో సందడేదీ’ వార్త కథనంపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 22వ తేదీ శనివారం నుంచి నాగార్జునసాగర్ టు శ్రీశైలంకు లాంచీ ట్రి�
Telangana Tourism | నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని నవంబర్ 2 నుం చి ప్రారంభిస్తున్నట్టు పర్యాటక అభివృద్ధి సంస్థ, వాటర్ ఫీడ్ జీఎం ఇబ్ర హీం శనివారం ప్రకటనలో తెలిపారు.