గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి లేదా క్యూ4)గాను దేశ జీడీపీ 4.9 శాతంగా నమోదు కావచ్చని భారతీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అక్టోబర్-డిసెంబర్ (క్యూ3)లో దేశ జీడీపీ 4.4 శాతంగా నమో�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,360.79 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం�