రాబోవు 70 సంవత్సరాల్లో ఎల్నినో, లానినో పరిణామాల్లో గణనీయంగా మార్పులు ఉంటాయని ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నాయని వాతావరణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 21వ శతాబ్దం చివరకు వెళ్లేకొద్దీ ఎల్నినో, లానినో బలహీన
ఉత్తరభారతదేశం సమశీతోష్ణ మండలంలో, దక్షిణ భారతదేశం ఉష్ణమండలంలో ఉన్నది. కర్కాటక రేఖ (ఆయన రేఖ) భారతదేశాన్ని శీతోష్ణస్థితి పరంగా ప్రభావితం చేస్తున్నది. దేశం మొత్తం ఉష్ణమండల ఆయనరేఖా...