వర్షాకాలం ప్రారంభమై నెల పూర్తయింది. అయినా ఆశించిన వర్షాలు లేక సాగు భూములు బీళ్లుగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ముఖం చాటేయడంతో వ్యవసాయ రంగం కుదేలైంది. పొలాల్లో వరి నాట్లు, వొడ్లు చెక్కుడు, పత్�
రాష్ట్రంలోని రైతులపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేయబోతున్నది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. అందులో భాగంగా భూముల రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ను �