సాధారణంగా మారుమూల ప్రాంతంలో ఓ ఎకరం భూమి ప్రభుత్వం ధర రూ.లక్ష నుంచి రూ. 3లక్షలు దాకా ఉండేది.. కాంగ్రెస్ సర్కారు భూముల ధరలు పెంచినాక వాటి ధర రెండింతలయ్యింది. గతంలో ఉన్న ప్రభుత్వ ధరకు రెండింతలు ధరలు పెంచటంతో �
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భూభారతి వెబ్సైట్ను తీసుకొచ్చామని బీరాలు పలికిన పోర్టల్లో లొసుగులను ఆసరా చేసుకున్న అక్రమార్కులు కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొ�
భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పుడు వసూలు చేస్తున్న దానిపై 50శాతం వరకు పెంచే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిసింది.