రాష్ట్రంలో కొన్నివర్గాల చేతుల్లోనే భూమి కేంద్రీకృతమైంది. అత్యధిక భూముల వాటాను ఆ వర్గాలే సొంతం చేసుకొన్నాయి. భూయాజమాన్య వాటాలు కులాలను బట్టి ఎక్కువ, తక్కువలు ఉన్నట్టు తేటతెల్లమైంది.
ఢిల్లీలోని చారిత్రక కుతుబ్ మినార్ భూమి యాజమాన్య హక్కులపై సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కుతుబ్ మినార్తోపాటు సమీపంలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు భూమికి తానే హక్కుదారునని, ఆ భూమిని తనకు అ�
హైదరాబాద్ రాజ్యంలో అనేక సంస్థానాలు ఉన్నప్పటికీ వాటిలో 14 మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో కొన్ని కాకతీయుల కాలంలో, కొన్ని కుతుబ్షాహీ లు, మరికొన్ని అసఫ్జాహీల కాలంలో...