భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
నడి రోడ్డుపై ల్యాండ్మైన్ (బాంబు) కనిపిస్తే ఏం చేస్తాం? బతుకు జీవుడా అనుకుంటూ దానికి దూరంగా పరిగెడతాం. అయితే ఉక్రెయిన్లోని బెర్డయాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో