సింగరేణి నివాస స్థలాలకు పట్టాలిచ్చి.. ఈ ప్రాంత ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలి�
స్వాతంత్య్ర సమరయోధుడు వినోబా భావే ఆరంభించిన భూదానోద్యమంలో వందల ఎకరాలు దానం చేసి నాడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి. ఆయన జీవిత చరిత్ర వెండితెర దృశ్యమానం కాబో�
తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్కు దళితుల సంక్షేమంపై విస్తృతమైన ఆలోచన ఉంది. అందులో భాగమే వెయ్యి కోట్ల సీఎం దళిత ఎంపవర్మెంట్ స్కీం. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలు కాకుండా ఇది ఇంకా ఆశలు రేకెత్తించింది. 70 �