సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన ఓ రైతు 4నెలల కిందట రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు. దానిని స్థానిక తహసీల్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్లాట్బుక్ చేసుకొని భూభారతి పోర్టల్ ద్�
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏరియల్ భూ సర్వేలో భాగంగా సోమవారం వర్ధన్నపేట, తొర్రూరు, నర్సంపేట, పరకాల తదితర పట్టణాల్లో డిజిటల్ సర్వే చేయనున్నారు. ‘నక్ష’ పథకంలో ఎలాంటి ప్రణాళికలు లేని చిన్న పట్టణాలను ఎంపిక �