లలితా జ్యువెల్లరీ షేరు అదరగొట్టంది. లిస్టింగ్ రోజే ఇష్యూ ధర కంటే 24 శాతం అధికంగా ముగిసింది. ఇష్యూ ధర రూ.201 కాగా, ఉదయం రూ.265.30 వద్ద ప్రారంభమైన షేరు ధర..ఇంట్రాడేలో 36.46 శాతం ఎగబాకింది. చివరకు మార్కెట్ ముగిసే సమయాని�
లలితా జ్యూవెల్లరీ ఐపీవోకి అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 62.97 రెట్ల బిడ్డింగ్ దాఖలయ్యాయి. బుధవారం చివరి రోజు కావడంతో 6,27,61,403 షేర్ల విక్రయానికి 3,95,22,17,604 బిడ్డింగ్లు దాఖలయ్యాయని తెలిపింది.
లలిత జ్యువెల్లరీ..స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ నుంచి అధికారిక అనుమతి పత్రం పొందిన సంస్థ..వచ్చే వారంలో ఐపీవోకి రాబోతున�