సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదుచేసింది. గత మ్యాచ్లో మహారాష్ట్ర చేతిలో ఓటమి పాలైన హైదరాబాద్.. ఆదివారం గోవాతో జరిగిన మూడో మ్యాచ్లో మాత్రం 7 వికెట్ల తేడాతో గెలిచింది.
లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషభ్ పంత్కు అండగా నిలిచిన లలిత్ యాదవ్ (25) రనౌట్ అయ్యాడు. 12వ ఓవర్లో తొలిసారి బౌలింగ్కు వచ్చిన విజయ్ శంకర్.. అదే ఓవర్ నాలుగో బంతికి లలిత్ యాదవ్ను రనౌట్ చేశాడు బౌలింగ్
చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కళ్లుచెదిరే బంతులతో ప్రత్యర్థి బ�