మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మీనర్సింహ స్వామి తిరు కల్యాణోత్సవాన్ని అర్చకులు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్ట�
మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో ఉన్న ఆనందగిరి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అర్చకుల ఆధ్వర్యంలో శుక్రవారం గరుడ పఠాధివాసం, ధ్వజారోహణం, హోమంతోపాటు అభిషేకం, అలంకరణ తదితర కార్యక�