మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నింబాచలంపై లక్ష్మీనారసింహుని కల్యాణంఅంగరంగ వైభవంగా సాగింది. ఈ నెల 18న ప్రారంభమైన వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణ మహోత్సవాన్ని ఆలయ పండితులు కన
మండలంలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం మ ధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. పురోహితు లు వరదరాజు అయ్యంగార్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య వేడుక జరిపించారు. ప్రభుత్వ విప్, ఎమ్మె�