భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు (KTR) కొడంగల్ నుంచి వచ్చిన గిరిజన సోదరీమణులు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు, త�
‘జై భీమ్' సినిమాలో సినతల్లి గుర్తుందా? అమాయకుడైన భర్తను దొంగగా చిత్రీకరించి, అక్రమ కేసులు పెట్టి, ఠాణాలో వేసి చితకబాదుతుంటే.. న్యాయం కోసం నిండు గర్భిణి చేసిన పోరాటం మరిచిపోలేం కదా! తన భర్తను పోలీసులు అరెస�